ఈ పరీక్షలో మొత్తం 47 ప్రశ్నలు ఉంటాయి
తెలుగు నుండి 12 ప్రశ్నలు
మెథడాలజీ నుండి 18 ప్రశ్నలు (నూతన మరియు 2016 పాఠ్య పుస్తకాల ఆధారంగా )
మనో వైజ్ఞానిక శాస్త్రం నుండి 17 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది
Test-3
0 of 20 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
Information
These mock tests only for self-evolution and practice only not for any legal disputes.
ఈ మాక్ పరీక్షలు స్వీయమూల్యాంకనం మరియు అభ్యాసం కోసం మాత్రమే, చట్టపరమైన వివాదాలకు మాత్రము కాదు.
Note :
If you find any key Errors don’t hesitate to notify us.
మీకు ఏవైనా కీ లోపాలు దొరికితే లోపాలు మాకు తెలియజేయడానికి వెనుకాడవద్దు.
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" Test-3 "
0 of 20 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
Average score |
|
Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
WE ARE THANKFUL TO YOU.
PLEASE SHARE OUR SERVICES TO NEEDY ONE.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- Answered
- Review
-
Question 1 of 20
1. Question
ఔరంగజేబు సేనాలు పోర్చుగీసు సేనలను ఓడించి “చిట్టా గాంగ్”స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఆక్రమించారు ?
A. 1574
B. 1662
C. 1666
D. 1656 -
Question 2 of 20
2. Question
డచ్ వారి ప్రధాన కేంద్రనీ పులికాట్ నుంచి నాగపట్నానికి మార్చిన గవర్నర్ ?
A. విలియం జోన్స్
B. వాన్ రిడ్
C. హెన్రీ విలియా న్
D. బౌచర్ -
Question 3 of 20
3. Question
అఫోన్సో డి అల్బుకార్క్ విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు తో స్నేహం చేసి బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ అదిల్ షా సైన్యాలను ఓడించి గోవా తిర పట్టణాన్ని ఏ సంవత్సరంలో ఆక్రమించారు ?
A. 1509
B. 1508
C. 1510
D. 1515 -
Question 4 of 20
4. Question
కలకత్తాలో ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆంగ్లేయులు ఔరంగజేబ్ నుంచే అనుమతి పొందిన సంవత్సరం ?
A. 1689
B. 1690
C. 1697
D. 1687 -
Question 5 of 20
5. Question
1610 లో డచ్ వారు తమ వర్తక స్థావరని పులికాట్ లో ఏర్పాటు చేసుకొనుటకు అనుమతి ఇచ్చిన రాజు ?
A. మహ్మద్ కుతుబ్ షా
B మొదటి వెంకటపతి రాయలు
C. మూడవ వేంకటపతి రాయలు
D. చంద్రగిరి రాజు -
Question 6 of 20
6. Question
కింది ఏ యుద్ధం అనంతరం డచ్ వారు పూర్తిగా ఇండోనేషియా కే పరిమితమయ్యారు ?
A. చిట్టగాంగ్
B. పైవేవీ కాదు
C. చిన్సురా / బేదరా
D. అంబయన -
Question 7 of 20
7. Question
1641 సంవత్సరంలో డచ్ వారు తమ వర్తక స్థావరనీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ స్థాపించారు ?
A. నాగపట్టణం
B. భీమునిపట్నం
C. పులికాట్
D. రాజమండ్రి -
Question 8 of 20
8. Question
తూర్పు ఆసియా దేశాలలో సుగంధ ద్రవ్యాలకు మారకంగా వర్తకులు ఏ భారతీయ వస్తును ఇచ్చేవారు ?
A. నల్ల మందు
B. సురేకారం
C. నూలు వస్త్రాలు
D. అశ్యలు -
Question 9 of 20
9. Question
భారతదేశంలో పోర్చుగీస్ తరఫున పనిచేసిన అధికారంలో కెల్లా సమర్థుడు విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు స్నేహం చేసిన గవర్నర్ జనరల్ ఎవరు ?A. ఫ్రాన్సిస్ స్కోడి హల్మడB. అల్పన్సో డి అల్బుకర్క్C. అల్పన్సో డి అల్మిడాD. నినొడా కున్హా -
Question 10 of 20
10. Question
డచ్ వారు కింది ఎవరి నుంచి సిలోన్ ను 1658 లో ఆక్రమించారు ?
A. ఫ్రెంచ్
B. స్పానిష్
C. పోర్చుగీసు
D. ఆంగ్లేయులు -
Question 11 of 20
11. Question
1664 సంవత్సరంలో ఏ చక్రవర్తి ప్రోత్సాహంతో భారతదేశంలో ఫ్రెంచ్ ఈస్టిండియా కంపెనీ ఏర్పాటు చేశారు ?
A. 12 వ లూయీ
B. 13 వ లూయీ
C. 14 వ లూయీ
D. 11 వ లూయీ -
Question 12 of 20
12. Question
భారత్ లో వర్తకం కోసం తూర్పు ఇండియా కంపెనీకి ఎన్ని సంవత్సరాల కాలానికి రాణి ఎలిజబెత్ నుంచి అనుమతి లభించింది ?
A. 10 సంవత్సరాలు
B. 25 సంవత్సరాలు
C. 20 సంవత్సరాలు
D. 15 సంవత్సరాలు -
Question 13 of 20
13. Question
భారతదేశంలో వర్తక కేంద్రం కోసం జరిపిన తొలి నౌకాయానానికి నాయకత్వం వహించినది ?
A. జెమ్స్ స్టువర్ట్
B. జేమ్స్ లంకస్టర్
C. విలియం హకిన్స్
D. హెన్రీ మిడిల్ టన్ -
Question 14 of 20
14. Question
1608 సంవత్సరంలోనే తూర్పు ఇండియా వర్తక సంఘం సభ్యులు భారత దేశంలో ప్రవేశించి ఏ మొగల్ చక్రవర్తి అనుమతితో సూరత్ లో తమ వర్తక స్థావరనీ ఏర్పాటు చేసుకున్నారు ?
A. అక్బర్
B. ఔరంగజేబు
C. షాజహాన్
D. జహంగీర్ -
Question 15 of 20
15. Question
సముద్రం మీద తమ అధికారాన్ని స్థాపిస్తే కానీ భూమి మీద తమ అధికారానికి స్థానం ఉండదు అని తలచి బలమైన నౌకాదళనీ నిర్మించి నీలి నీటి విధానం (బ్లూ వాటర్ పాలసీ) ప్రవేశపెట్టినవాడు ?
A. అఫోన్సో డి అల్బుక ర్క
B. ఆల్బుకర్క
C. D. ట్రిస్టావో డా కున్హా
D. D. అల్ఫాన్సో డి అల్మేడా -
Question 16 of 20
16. Question
క్రి.శా.1487 లో ఆఫ్రికా దక్షిణ భాగం వరకు సముద్ర ప్రయాణం చేసి తుఫానుల ఆగ్రo లేదా “కేప్ ఆఫ్ గుడ్ హోప్”ను కనుగొన్నవాడు ?
A. హౌస్ ఆఫ్ బ్రాగంజా
B. హౌస్ ఆఫ్ హబ్స్బర్గ్
C. భర్తలో మ్యుడాయస్
D. రెండో జన్ హెన్రీ -
Question 17 of 20
17. Question
డచ్ వారి వర్తకం లో ప్రధాన వస్తువు ?
A. మస్లిన్ వస్త్రాలు
B. నల్ల మందు
C. సుగంధ ద్రవ్యాలు
D. సురేకారం -
Question 18 of 20
18. Question
క్రింది వాటిలో డచ్ వారి స్థావరం కానిది ?
A. సూరత్ – 1616
B. కరైకల్ – 1646
C. చిన్సుర – 1653
D. బాలసొర్ – 1639 -
Question 19 of 20
19. Question
ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని కనుగొనండి ?
1) కెప్టెన్ హకిన్స్ 1608 లో జహంగీర్ చక్రవర్తి అనుమతితో మచిలీపట్నంలో ఫ్యాక్టరీని నెలకొల్పాడు
2) థామస్ మన్రో అసాధారణ దౌత్యనీతి కుశలత తెలివితేటల వల్ల 1615 జహంగీర్ అనుమతితో సూరత్లో ఫ్యాక్టరీ నెలకొల్పడు
A. 2 మాత్రమే
B. 1 మరియు 2
C. పైవేవీ కాదు
D. 1 మాత్రమే -
Question 20 of 20
20. Question
తూర్పు ఇండియా కంపెనీ కి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ?
A. పైవన్నీ సరైనవే
B. కంపెనీ స్థాపన నాటి ఇంగ్లాండ్ ప్రధాని విలియం హాకిన్స్
C. కంపెనీ భారతదేశానికి వచ్చినప్పుడు మొగల్ చక్రవర్తి జాంగిర్
D. కంపెనీ కార్పస్ ఫండ్ 70,000 ప్పుండ్లు